సూర్యాస్తమయ వేళ సముద్ర మధ్య నయనతార – త్రిష కృష్ణనతో బోటు ట్రిప్లో స్పెషల్ మూమెంట్స్
సౌత్ స్టార్ నయనతార త్రిష కృష్ణన్ కలిసి చేసిన బోటు ట్రిప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ సముద్ర మధ్య చిరునవ్వులు చిందిస్తున్న నయనతార లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలు ఆమె నేచురల్ బ్యూటీకి మరో ఉదాహరణగా నిలుస్తున్నాయి.
1/4
2/4
3/4
4/4